Tag Makthal

ప్రభుత్వ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో పురుగులు

మఖ్తల్, మన ప్రజాపక్షం :మఖ్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు మధ్యహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవిపీ నాయకులకు అక్కడ ఉన్న విద్యార్థులు తెలియజేసిందేమనగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అనేది వండడం లేదని మెనూ ప్రకారం…

భార్యను కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన భర్త

మఖ్తల్, మన ప్రజాపక్షం :భార్యను అతి దారుణంగా కత్తితో గోంతు, చెయ్యి కోసి కడుపులో పొడిచి భార్యను హత్య చేసిన సంఘటన నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం సత్యారం గ్రామంలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం సత్యారం గ్రామానికి చెందిన వినోద (33) అనే మహిళకు దాదాపు 12 సంవత్సరాల క్రితం దూరపు బంధువైన…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మక్తల్, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అద్వర్యంలో  మహాత్మాగాంధి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ … మన జాతిపిత మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉప్పు…

బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి

మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్ సుగురేశ్వర కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలో పాల్గొని పూల పండుగను మరింత భవ్యంగా మార్చారు. తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవడంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఆ ఉత్సవాలు సమాజంలో ఐక్యత, ఆనందాన్ని పంచుతాయని లలిత ఈ సందర్భంలో పేర్కొన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొని సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించారు.

మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్ సుగురేశ్వర కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలో పాల్గొని పూల…

మఖ్తల్ పట్టణంలో అడ్డదిద్ధంగా బైకుల పార్కింగ్

మఖ్తల్, మన ప్రజాపక్షం :మక్తల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వాసుపత్రి వరకు దుకాణాల ముందర ఎవరికి వారు ఇష్టం వచ్చిన తీరుగా బైక్ పార్కింగ్ చేయడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయమై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ…

బతుకమ్మ అంటే కవితమ్మకవితమ్మ అంటేనే బతుకమ్మ

మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో తెలంగాణ బతుకమ్మ పండుగ యొక్క చరిత్రను తెలియజేసిన వ్యక్తి తెలంగాణ ఆడపడుచు నాలుగున్నర కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైన కెసిఆర్ కూతురు కవిత అని తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం అన్నారు . కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ…

ఘనంగా బతుకమ్మ సంబరాలు

మక్తల్, మన ప్రజాపక్షం :మండలంలోని ఎంపీ యుపిఎస్ రుద్రసముద్రం నందు ఘనంగా బతుకమ్మ వేడుకలను పాఠశాల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు అధ్యక్షతన జరుపుకోవడం జరిగినది. బతుకమ్మ తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కు ప్రతీక అని ప్రధానోపాధ్యారాలు మాట్లాడడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు,మహమ్మద్ పాషా, శివ లీల…

మ్యానిఫెస్టోలో ప్రకటించిన విదంగా పెన్షన్లు తక్షణమే పెంచాలి

మఖ్తల్, మన ప్రజాపక్షం :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే మహిళలకు 2500 రూపాయలు, వితంతు, వృద్ధ, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్స్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కురుమయ్య గుర్తు చేస్తున్నాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు వాటి ఉసు ఎత్తకుండా…

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజు బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని ఏజీయమ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…

అంగరంగ వైభవంగా 20వ దసర శరన్నవరాత్రి ఉత్సవాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 20వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్టా సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22వ తేదీ నుండి 25వ…