బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కొల్చారం, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఈ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందని దీంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని కేసీఆర్ హయంలోనే…
