బిజినపల్లి, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లిపూర్ స్టేజి వద్ద సుమారు 60 వేలు విలువ చేసే ఆల్ఫ్రాజోలం పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వద్దనుండి ఒక బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ కళ్యాణ్ తెలిపారు.
బైక్ పై తరలిస్తున్న మత్తుపదార్థం స్వాధీనం