Category Uncategorized

శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు గేట్లు ఎత్తి నీటి విడుదల

nagarjuna sagar hyd

నాగార్జున సాగర్, మన ప్రజాపక్షం :కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి, లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నది పరీవాహక…

సొంత నిధులతో గ్రామానికి బస్టాండ్ నిర్మాణం

• పలువురు ప్రశంసలు తాడూరు, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఎట్టిదర్పల్లి గ్రామంలో కౌకుంట్ల రమేష్ గౌడ్ తన సొంత ఖర్చుతో గ్రామానికి నూతన బస్టాండ్ నిర్మించారు. గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ పనులు పూర్తయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ బస్టాండ్ ఏర్పాటు చేశారు.…

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, మన ప్రజాపక్షం : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విడిచారు. అయితే దామోదర్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో…

చాకలి ఐలమ్మ గ్రహాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్నగర్, మన ప్రజాపక్షం :తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో చాకలి ఐలమ్మ 135 వ జయంతి సందర్భంగా గూడెపు శ్రీను ఆధ్వర్యంలో…

ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడ్డ వాహనాల వేలం

కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్ నందు సోమవారం ఉదయం 11:30 కు వివిధ నేరాల్లో పట్టుబడ్డ వాహనాల వేలం పాట ప్రారంభం అవుతుందని, వివిధ ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం పాట ఉంటుందని ఆసక్తి కలవారు వేలం పాటలో పాల్గొనాలని తెలిపిన కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జే.వెంకట్…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22 సోమవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ప్రజావాణి మళ్లీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పష్టం చేశారు. అత్యవసర సమస్యలపై…

భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై అత్యవసర మరమ్మత్తులు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో ఇటీవలి కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్, ఆర్ & బి (రోడ్స్ & బిల్డింగ్స్) శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాలు మాండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి కలిసే రహదారులు గుంతలు పడటంతో, రవాణా అంతరాయం ఏర్పడింది. ప్రజలు రోజువారీ ప్రయాణంలో ఇబ్బందులు…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ

తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ దృష్టి సారించారు. ఈ విచారణలో భాగంగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్…

ఘనంగా పోషణ మాసం, సెప్టెంబర్ -2025

సూర్యాపేట, మన ప్రజాపక్షం :మనం తీకునే ఆహారంలో నూనెలు,చెక్కరలు అలాగే ఉప్పు సరిపోను మోతాదులో- ఉపయోగించటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పిల్లలు, కిషోర్ బాలికలు, గర్భిణీలు అలాగే బాలింతలకు సూచించారు. పోషణ మాసం – 2025 కార్యక్రమంలో భాగంగా పోషకహార లోపం, ఒబేసిటీ గురించి సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్…

విద్యతోనే ఉత్తమ భవిష్యత్

జనగామ, మన ప్రజాపక్షం: జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్, డీఈఓ పింకేష్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ లైబ్రరీ ని సందర్శించి బుక్స్ ను పరిశీలించారు. ఏ విధమైన పుస్తకాలు ఇష్టం అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలోని పుస్తకాలు సెలవుల్లో పిల్లలకు…