వ్వక్తిగత కలప కొనుగోలు కేంద్రం సీజ్

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల అటవీశాఖ రేంజ్ అధికారి రత్నాకర్ రావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని రాజలింగు కుటుంబానికి చెందిన ప్రైవేట్ కలప డిపోను సీజ్ చేశామని తెలిపారు. ఇటీవల రిజర్వ్ ఫారెస్ట్ లో 21 టేకు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్న చింతల ప్రదీప్, మగ్గిడి జీవన్,…









