Category Telangana

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిది

నిర్మల్,మన ప్రజాపక్షం :శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట…

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

సూర్యాపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి జిల్లా ఎస్పి నరసింహ మరియు పోలీస్ అదికారులు, సిబ్బందితో కలిసి పూలమాల వేసి నివాళులుర్పించారు. ఈ…

చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, మన ప్రజాపక్షం :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు నల్గొండ జిల్లా నకిరేకల్…

చాకలి ఐలమ్మ గ్రహాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్నగర్, మన ప్రజాపక్షం :తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో చాకలి ఐలమ్మ 135 వ జయంతి సందర్భంగా గూడెపు శ్రీను ఆధ్వర్యంలో…

పీఎం జన్ మన్ కార్యక్రమంలోని పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

నిర్మల్, మన ప్రజాపక్షం :పీఎం జన్ మన్ (ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్) కార్యక్రమం అమలుపై గురువారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభూ…

నేడు స్థానిక రిజర్వేషన్లు ఖరారు!

• బీసీలకు 42%, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు! • జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం • తర్వాత జిల్లాలవారీగా జాబితా ప్రకటన మన ప్రజాపక్షం డెస్క్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ,…

జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జనగామ, మన ప్రజాపక్షం: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయుటలో అవసరమైన భూ సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి జాతీయ…

లంబాడీల జోలికొస్తే ఖబర్దార్

జనగామ, మన ప్రజాపక్షం: రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఎస్టి జాబితా నుండి లంబాడీలను తీసేయాలని కుట్ర చేస్తున్న కొంతమంది గోండు, కోయ వాళ్లు రాజకీయంగా లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోయం బాబురావు, తెల్లం వెంకట్రావులను సస్పెండ్ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు అందుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా…

సూర్యాపేట పేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

సూర్యాపేట, మన ప్రజాపక్షం :సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి బతుకమ్మ ను పేర్చుతున్న జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీతాజగదీష్ రెడ్డి. నేటి నుంచి తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం…

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాలయ అన్న ప్రసాద వితరణ

సూర్యాపేట, మన ప్రజాపక్షం :మహాలయ అమావాస్య సందర్భంగా వాసవి,వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 500 మందికి ఆదివారం కొత్త బస్టాండ్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి,వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహాలయ పితృపక్షాల్లో అన్న ప్రసాద వితరణ చేయడం చాలా…