సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం సమావేశానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ

కొత్తగూడెం, మన ప్రహజాపక్షం :కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ పీవీకే 5 గని ఆవరణలో జరిగిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశానికి ఆ సంఘం గౌరవాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అగ్రికల్చర్ మరియు రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ అయినటువంటి సభావత్ రాములు నాయక్ హైదరాబాదు నుంచి వచ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…








