Category Telangana

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం సమావేశానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ

కొత్తగూడెం, మన ప్రహజాపక్షం :కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ పీవీకే 5 గని ఆవరణలో జరిగిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశానికి ఆ సంఘం గౌరవాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అగ్రికల్చర్ మరియు రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ అయినటువంటి సభావత్ రాములు నాయక్ హైదరాబాదు నుంచి వచ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బద్రాద్రి కొత్తగూడెం, మన ప్రజాపక్షం :ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది. కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సెల్ఫీల కోసం…

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన బొడ్డు ఐశ్వర్య (17) అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ పేరుతో అజయ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 24న కాలేజీ ఫంక్షన్‌లో అజయ్ ఆమెను కొట్టాడని, దీంతో మనస్తాపం…

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.…

అధైర్య పడొద్దు అండగా నేనుంటా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి

ఊర్కొండ, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో రాచాలపల్లి కాల్య తాండకి చెందిన పాత్లవత్ శ్రీను నాయక్ నిన్న రాత్రి ఊరుకొండ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఊరుకోండ మండల నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు, నాగర్…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి

మిడ్జిల్, మన ప్రజాపక్షం :నిరుపేద కుటుంబానికి అండగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంపంగి రాఘవేందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఇట్టి విషయం బిజెపి పార్టీ మిడ్జిల్ మండల కార్యదర్శి నరేష్…

మా ఎంగిలి తిని బతికే మీకు పూజకు అర్హత లేదు?

తెల్కపల్లి, మన ప్రజాపక్షం :మా ఎంగిలి తినే బతుకే మాలలు అని కులం పేరుతో దూషించి దుర్గమాత దగ్గరికి వచ్చే అర్హత మీకు లేదంటూ గుడిలోకి రాకుండా అవమానపరిచిన యాదవులు, నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని జంగమోనిపల్లి (జంగమయపల్లి ) గ్రామంలో చోటుచేసుకుంది. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా సమతా సైనిక్ దళ్, మాల…

చెరువును తలపిస్తున్న నాగర్ కర్నూల్ ఖబ్రస్తాన్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ముస్లిం ఖబ్రస్తాన్ వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి నేటికీ చెరువును తలపించే విధంగా వర్షపు నీరు నిలిచి ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క దట్టమైన చెట్లు, ముళ్ళపోదలు మరో పక్క వర్షపు…

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

మామడ, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాట పటిమను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

బైంసా, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా భైంసాలోని విశ్రాంతి భవనం ముందర రజకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ ఐలమ్మ జీవిత…