Category Telangana

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని, అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టిఎల్ఎం ఒక దిక్సూచిగా పనిచేసి, కొత్త ఆవిష్కరణలకు నాంది పడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లిటిల్…

మత్తు కాదు…భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇవ్వాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :విద్యార్థులు మత్తుకు కాదు, భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, యువతకు పిలుపునిచ్చారు. నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన…

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

గద్వాల, మన ప్రజాపక్షం : పొలంలో మిరప, పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గద్వాల జిల్లా గట్టు ఎస్ఐ, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు బస్వాపురం…

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. శీను అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో…

ఉత్తమ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు భూషణ్ పాండేకి ఘన సన్మానం

నిర్మల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిర్మల్ లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్ధ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు డీఈఓ భోజన్న చేతుల మీదుగా బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. బైంసా పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల…

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

బాసర, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా బాసర మండలంలోనీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం అమ్మవారిని ప్రార్థించిన కలెక్టర్‌కు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం అందించి, సాంప్రదాయరీతిలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆలయ పరిసరాలను…

అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్లో నల్ల జెండాలతో ప్రదర్శన భాగా హాజరైన విలేకరులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఐజేయు నాయకులు ఖమ్మం, మన ప్రజాపక్షం ప్రతినిధి : జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులపై ఖమ్మం జిల్లా జర్నలిస్టులు గళమెత్తారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ జిల్లా బ్యూరో…

యువత చెడు వ్యసనాలకు దూరంగ ఉండాలి

Youth should stay away from bad habits.

సూర్యాపేట, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రసన్న కుమార్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం…