గంజాయి మత్తులో ఖైదీల వీరంగం

సంగారెడ్డి, మన ప్రజాపక్షం : సంగారెడ్డి జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలు అయిన ఇద్దరు వ్యక్తులు జైలులో గంజాయి దొరకగా దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయత్నం చేసి జైలు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మానియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..…









