Category Telangana

ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :2002, 2025 ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి

నారాయణపేట, మన ప్రజపక్షం :తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజు హైదరాబాదులో ప్రజా దర్బార్ ప్రజావాణిలో విన్నవించేందుకు బయలుదేరుతున్న అంగన్వాడీ యూనియన్ నాయకులను ఇంటి దగ్గరనే అరెస్టు చేసి ప్రభుత్వం నిర్బంధము ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సి ఆర్ గోవింద్ రాజ్ విమర్శించారు. మక్తల్ పట్టణ టౌన్ లో ఎన్.…

వసతి గృహాల్లో టాయిలెట్లు కట్టించలేని మీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా?

నారాయణపేట, మన ప్రజాపక్షం :ప్రభుత్వ వసతి గృహాల్లో కనీసం విద్యార్థులకు టాయిలెట్లు కట్టించలేని కాంగ్రెస్ నాయకులకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేట పట్టణ కేంద్రంలోని ఎర్రగుట్ట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో…

మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

ఊర్కొండ, మన ప్రజాపక్షం :సేవాపక్షంలో భాగంగా శుక్రవారం ఊర్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో 76 మంది రక్తదానం చేసినట్టు ఆయన తెలిపారు. రక్తదానం…

దేశంలో మహేంద్ర కంపెనీపై నిషేధం విధించాలి

గద్వాల, మన ప్రజాపక్షం :మహీంద్రా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలై 56 శాతం దివ్యాంగుడిగా మారిన ఎర్రవల్లి మండలం దాసరి బీచుపల్లిని యాజమాన్యమే ఆదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. గత తొమ్మిది రోజులుగా జిల్లా కేంద్రంలోని మహేంద్ర షోరూం దగ్గర రిలే నిరాహారదీక్ష చేస్తున్న భాధిత కుటుంబానికి…

మదర్ థెరీసా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

భూత్పూర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని కర్వేన గ్రామంలో గల మదర్ థెరిసా యూపీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా చిన్నారులు తమ ఆటపాటలతో, కోలాటాలతో అందరినీ అలరించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందరూ విద్యార్థులు బొడ్డెమ్మలను వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్యారాణి మాట్లాడుతూ…

సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దాం

మంచిర్యాల, మన ప్రజాపక్షం :సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి…

ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి జిల్లాలోని ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలని తనిఖీ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు…

ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి

జనగామ, మన ప్రజాపక్షం :శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో అదనపు సీఈఓ లోకేష్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఓటరు జాభితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణ…

దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం :రానున్న దుర్గాదేవి మరియు శారదా దేవి నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించడం…