మహిళలను కోటీశ్వరులను చేస్తాం

ఎమ్మెల్యే యెన్నెం మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : మహిళలను కోటీశ్వరులను చేస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీ 20 వార్డులో 22 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…









