Category Telangana

మహిళలను కోటీశ్వరులను చేస్తాం

ఎమ్మెల్యే యెన్నెం మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : మహిళలను కోటీశ్వరులను చేస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీ 20 వార్డులో   22 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణను పూర్తి చేస్తాం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : రాష్ట్రంలో కోనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల…

హోంగార్డ్స్ కు ఉలెన్ జెర్సీ & రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 117 మంది హోంగార్డ్స్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉలెన్ జెర్సీ మరియు రైన్ కోట్స్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని…

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెల్పిన డీఇఓ రమేష్ కుమార్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి లయబద్ధంగా బతుకమ్మను సాంప్రదాయ పద్ధతిలో ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరైనారు. డిఇఓ…

జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి రమాకాంత్ ప్రిన్సిపల్  డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై విద్యార్థులను ఉద్దేశించి…

నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకరే తేలుస్తారు

హనుమకొండ, మన ప్రజాపక్షం : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో అసెంబ్లీ స్పీకర్ చెప్పాలని వ్యాఖ్యానించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి “మీరు ఏ పార్టీలో ఉన్నారు?” అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.కడియం మాట్లాడుతూ, “ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు.…

సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో మరో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్, మన ప్రజాపక్షం :తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిధుల దుర్వినియోగం కేసులో తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితులందరూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందినవారని పోలీసులు తెలిపారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ వెంకటేశ్వర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,…

తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రక్తదానం

నారాయణపేట, మన ప్రజాపక్షం :పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన తెలంగాణ పోరాట యోధులను స్మరించుకుంటూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ అమరవీరులు మనందరికీ స్ఫూర్తిదాయకమని అట్లాంటి…

కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్

నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట మండలం కోటకొండ గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్తు అభియాన్ మెగా హెల్త్ క్యాంపు క్యాంపును ప్రారంభించారు. నారాయణపేట ఎంపీడీవో సుదర్శన్, మెడికల్ ఆఫీసర్ ప్రతిభా భారతి మాజీ సర్పంచ్ జయలక్ష్మి, ఎంపిటిసి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి చాణిక్య రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు…

దళిత బహుజన మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మఖ్తల్, మన ప్రజాపక్షం :మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, మున్సిపల్ మధ్యగల చౌరస్తాకు పెరియార్ పేరును పెట్టగా అట్టి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ తన కుటీల బుద్ధితో దళిత బహుజన నాయకుడు భారతదేశ ఆధునిక సోక్రటీస్ పెరియర్ రామస్వామి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిని నిన్న మక్తల్ లోని అన్ని సోషల్ మీడియా…