Category Telangana

బతుకమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ ఆడపడుచులకు అందరికి ఇవ్వాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇస్తాం అంటే కుదరదు అని ఆయన అన్నారు. బతుకమ్మ చీరలను ప్రతి ఆడపడుచుకు తక్షణమే అందించాలని అన్నారు. నారాయణ పేట జిల్లాలో…

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు శనివారం   రోజు నారాయణపేట జిల్లా  దామరగిద్ద మండలంలోని కనుకుర్తి, గడిముంకాంపల్లి,ఉడిమల్గీడ్డ గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతి  గౌడ్,…

మ్యానిఫెస్టోలో ప్రకటించిన విదంగా పెన్షన్లు తక్షణమే పెంచాలి

మఖ్తల్, మన ప్రజాపక్షం :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే మహిళలకు 2500 రూపాయలు, వితంతు, వృద్ధ, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్స్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కురుమయ్య గుర్తు చేస్తున్నాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు వాటి ఉసు ఎత్తకుండా…

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజు బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని ఏజీయమ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…

అంగరంగ వైభవంగా 20వ దసర శరన్నవరాత్రి ఉత్సవాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 20వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్టా సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22వ తేదీ నుండి 25వ…

యుపిఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మద్దూరు, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మద్దూరు కేంద్రంలోని యుపిఎస్ పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని  ప్రధానోపాధ్యాయులు కె. పద్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పూలను,…

మారేపల్లి సురేందర్ రెడ్డిని కలిసిన అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభావనం ఆవరణలో  ఉర్దూఘర్ వద్దు కలభవన్ ముద్దు ఈ స్థలం రక్షిo చుకొందాం! అనే ఈ అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ కమిటీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ, బీసీ దళిత బహుజన ప్రజా సంఘాల  ప్రతినిధులుఅందరు ముక్త…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎస్సి,ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు

కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సిసి రోడ్డు పనులకు జిల్లా ఎస్సి, ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి…

అంజిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

మఖ్తతల్, మన ప్రజాపక్షం :ఏబీవీపీ నగర అధ్యక్షుడు అంజి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ సంఘం నాయకులు శనివారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో మఖ్తల్ మున్సిపాలిటీ నుండి జాతీయ రహదారి వైపు వెళ్లే దారికి గతంలో భగత్ సింగ్…

స్వచ్చంద సంస్థల నూతన & పాత రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : 2025 – 2026 సంవత్సరానికి గాను జిల్లాలో నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థల నూతన మరియు పాత సంస్థల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొరకు పలు ధ్రువపత్రాలను అర్హత కలిగిన వారు జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా…