Category Telangana

కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :కేజీబీవీలలో పనిచేస్తున్న వర్కర్లను, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పర్మనెంట్ చేయాలని, వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్ఐ గ్రాటియిటి చట్టాలు అమలు చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న వర్కర్లందరూ కదిలి రావాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్…

ప్రభుత్వం పత్తికొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :పత్తి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రైతులు మొదటి దఫా పత్తిని తీస్తున్నారు. వర్షాల వల్ల పత్తితడిసి రైతులు నష్టపోయే అవకాశము ఉంది. తీసిన పత్తిని నిలువ చేసుకొనే సౌకర్యం రైతులకు ఉండదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పి)పొడువు పింజ రూ.8110, మధ్యస్థ పింజ రూ.7710 లుగా ఉన్నది.…

సేవా పక్వాడలో భాగంగా పారిశుద్ధ కార్మిలను సన్మానించిన ఎంపి డికే అరుణ

నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఎంపీ డీకే అరుణకు ఘన స్వాగతం పలికిన బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు. తిరుమలాపురం గ్రామంలో అంబేద్కర్, వివేకానందుని విగ్రహాలకు పూలదండ వేసి భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన సేవా పక్వాడలో భాగంగా గ్రామంలోని…

ఘనంగా బతుకమ్మ సంబరాలు

మక్తల్, మన ప్రజాపక్షం :మండలంలోని ఎంపీ యుపిఎస్ రుద్రసముద్రం నందు ఘనంగా బతుకమ్మ వేడుకలను పాఠశాల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు అధ్యక్షతన జరుపుకోవడం జరిగినది. బతుకమ్మ తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కు ప్రతీక అని ప్రధానోపాధ్యారాలు మాట్లాడడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు,మహమ్మద్ పాషా, శివ లీల…

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన – కేసు నమోదు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్‌కర్నూల్ పట్టణంలో అడ్డంగా నిలిపిన కారు తరలించమని చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై డ్రైవర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాగర్‌కర్నూల్ ట్రాఫిక్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఫాజిల్ విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై అడ్డంగా పార్క్ చేసిన కారు యజమాని హాసన్ (నాగర్‌కర్నూల్) ను కారు పక్కకు…

పుట్టిన రోజున ఘనంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బియ్యం పంపిణీ

పెద్దపల్లి, మన ప్రజాపక్షం :పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దల్లి మాజీ కార్పొరేటర్, న్యాయవాది తేజస్విని ప్రకాష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కిడ్నీ రోగులకు బియ్యం పంపిణీ, అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి ప్రకాష్ మాట్లాడుతూ పుట్టినరోజు అంటే కేవలం…

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 13వ వర్ధంతి

బైంసా, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 13వ వర్ధంతిపద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 13వ వర్థంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేర్చే దిశగా…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

• జిల్లా కలెక్టర్ నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప…

నిర్మల్ జిల్లాలో మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల ఆదేశాల ప్రకారం నిర్మల్ డివిజన్ పరిధిలో మైనర్లు డ్రైవింగ్‌ చేసిన చిన్నారులను గుర్తించి వారు నడుపుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారులపై అప్రమత్తత లేకుండా చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు…