Category Nagarkurnool

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘనాథ్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని…

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆల్మట్టి కడితే కృష్ణ…

శ్రీ కాకతీయ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ కాకతీయ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరితరాణి మాట్లాడుతూ మన దేశం ఆచారాలకు, సాంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు. ఈ…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎస్సి,ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు

కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సిసి రోడ్డు పనులకు జిల్లా ఎస్సి, ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి…

స్వచ్చంద సంస్థల నూతన & పాత రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : 2025 – 2026 సంవత్సరానికి గాను జిల్లాలో నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థల నూతన మరియు పాత సంస్థల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొరకు పలు ధ్రువపత్రాలను అర్హత కలిగిన వారు జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా…

జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణను పూర్తి చేస్తాం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : రాష్ట్రంలో కోనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల…

హోంగార్డ్స్ కు ఉలెన్ జెర్సీ & రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 117 మంది హోంగార్డ్స్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉలెన్ జెర్సీ మరియు రైన్ కోట్స్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని…

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెల్పిన డీఇఓ రమేష్ కుమార్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి లయబద్ధంగా బతుకమ్మను సాంప్రదాయ పద్ధతిలో ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరైనారు. డిఇఓ…

జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి రమాకాంత్ ప్రిన్సిపల్  డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై విద్యార్థులను ఉద్దేశించి…

విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన న్యాయవాదులు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్ష : బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో న్యాయవాది సాయికుమార్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాది సాయికుమార్…