Category Mahbubnagar

దళిత బహుజన మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మఖ్తల్, మన ప్రజాపక్షం :మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, మున్సిపల్ మధ్యగల చౌరస్తాకు పెరియార్ పేరును పెట్టగా అట్టి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ తన కుటీల బుద్ధితో దళిత బహుజన నాయకుడు భారతదేశ ఆధునిక సోక్రటీస్ పెరియర్ రామస్వామి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిని నిన్న మక్తల్ లోని అన్ని సోషల్ మీడియా…

మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

ఊర్కొండ, మన ప్రజాపక్షం :సేవాపక్షంలో భాగంగా శుక్రవారం ఊర్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో 76 మంది రక్తదానం చేసినట్టు ఆయన తెలిపారు. రక్తదానం…

మదర్ థెరీసా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

భూత్పూర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని కర్వేన గ్రామంలో గల మదర్ థెరిసా యూపీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా చిన్నారులు తమ ఆటపాటలతో, కోలాటాలతో అందరినీ అలరించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందరూ విద్యార్థులు బొడ్డెమ్మలను వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్యారాణి మాట్లాడుతూ…

అమెరికాలో గొడవ..పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఎస్ చేసేందుకు 2016లో యూఎస్ కు వచ్చిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని సెప్టెంబర్ 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్…

ఆరోగ్య వైద్య మరియు వ్యాధి నిర్దారణ పరీక్ష క్యాంప్ కు విశేష స్పందన

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : శ్రీ అక్షర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు అక్షర ఇనిస్టి ట్యూట్ అఫ్ మెడికల్ టెక్నాలజీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ మరియు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం ద్వారా 152 మందికి వైద్య…

అంబేద్కర్ కళాభవన్ పై విచారణ చేపట్టిన అధికారులు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్దు కళాభవనము ముద్దు అనే అంశాన్ని గత మూడు నెలల నుండి ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు విచారణకు రావడం జరిగింది. (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ) శివేంద్ర ప్రతాప్, అర్బన్…

సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని అన్నాసాగర్ గ్రామంలో గల సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో సెప్టెంబర్ 20వ తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పండుగలలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగను పురస్కరించుకొని విజయదశమి కన్నా ముందుగా…