Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జనగామ, మన ప్రజాపక్షం: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయుటలో అవసరమైన భూ సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి జాతీయ…

లంబాడీల జోలికొస్తే ఖబర్దార్

జనగామ, మన ప్రజాపక్షం: రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఎస్టి జాబితా నుండి లంబాడీలను తీసేయాలని కుట్ర చేస్తున్న కొంతమంది గోండు, కోయ వాళ్లు రాజకీయంగా లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోయం బాబురావు, తెల్లం వెంకట్రావులను సస్పెండ్ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు అందుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా…

సూర్యాపేట పేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

సూర్యాపేట, మన ప్రజాపక్షం :సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి బతుకమ్మ ను పేర్చుతున్న జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీతాజగదీష్ రెడ్డి. నేటి నుంచి తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం…

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాలయ అన్న ప్రసాద వితరణ

సూర్యాపేట, మన ప్రజాపక్షం :మహాలయ అమావాస్య సందర్భంగా వాసవి,వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 500 మందికి ఆదివారం కొత్త బస్టాండ్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి,వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహాలయ పితృపక్షాల్లో అన్న ప్రసాద వితరణ చేయడం చాలా…

వ్వక్తిగత కలప కొనుగోలు కేంద్రం సీజ్

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల అటవీశాఖ రేంజ్ అధికారి రత్నాకర్ రావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని రాజలింగు కుటుంబానికి చెందిన ప్రైవేట్ కలప డిపోను సీజ్ చేశామని తెలిపారు. ఇటీవల రిజర్వ్ ఫారెస్ట్ లో 21 టేకు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్న చింతల ప్రదీప్, మగ్గిడి జీవన్,…

నేడు జనగామ కలెక్టరేట్ ప్రజావాణి రద్దు

జనగామ, మన ప్రజాపక్షం :ప్రతీ సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ ( పరిపాలన ) కారణాల వల్ల రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేసినందున ప్రజలు ఈ విషయాన్నీ గమనించాలని ఇంచార్జి కలెక్టర్…

బైక్ పై తరలిస్తున్న మత్తుపదార్థం స్వాధీనం

బిజినపల్లి, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లిపూర్ స్టేజి వద్ద సుమారు 60 వేలు విలువ చేసే ఆల్ఫ్రాజోలం పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వద్దనుండి ఒక బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ కళ్యాణ్ తెలిపారు.

ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడ్డ వాహనాల వేలం

కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్ నందు సోమవారం ఉదయం 11:30 కు వివిధ నేరాల్లో పట్టుబడ్డ వాహనాల వేలం పాట ప్రారంభం అవుతుందని, వివిధ ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం పాట ఉంటుందని ఆసక్తి కలవారు వేలం పాటలో పాల్గొనాలని తెలిపిన కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జే.వెంకట్…

మహబూబ్‌నగర్ జిల్లాలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :డబ్బుల కోసం పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి చేసిన ఘటన నాలుగు రోజులైనప్పటికి పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్ గ్రామంలో నివాసముంటూ,మహబూబ్‌నగర్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న సాయికుమార్(19) అనే యువకుడు.ఎప్పటిలాగే కళాశాల నుండి స్వగ్రామానికి వస్తుండగా రోడ్డుపై…

జనగామ పట్టణ వీధుల్లో కుక్కల బెడద

జనగామ, మన ప్రజాపక్షం :జనగామ పట్టణంలోని 25 వార్డు సుభాష్ బొమ్మ, మీ సేవా కేంద్రం మద్యలో వీధి కుక్కలు రోడ్డు మీద సంచరిస్తు పాదచారులును, స్థానికులను మరియు స్కూల్ కు వెళ్ళే పిల్లలను వెంబడిస్తూ కాటు వేస్తున్నాయి అని భయపడుతున్నారు. వార్డు సంబంధిత అధికారులు వీటిని ఇక్కడనుంచి తరలించాలని స్థానికులు కోరారు.