జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జనగామ, మన ప్రజాపక్షం: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయుటలో అవసరమైన భూ సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి జాతీయ…









