Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

కాలేశ్వరం మరమ్మతులు.. రంగంలోకి ప్రభుత్వం

కాళేశ్వరం, మన ప్రజాపక్షం :కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కోరుతూ నిన్న జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు…

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, మన ప్రజాపక్షం : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విడిచారు. అయితే దామోదర్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో…

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో షాకింగ్ నిజాలు.. మహిళలపై నేరాల్లో తెలంగాణ టాప్

హైదరాబాద్, మన ప్రజాపక్షం :భారత్‌లో మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కేసులు నమోదైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని…

భూత్పూర్ మండల ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు

భూత్పూర్, మన ప్రజాపక్షం : భూత్పూర్ మండల కేంద్రం, పట్టణ, పరిసర గ్రామ ప్రాంతాల వారికి భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తూ బీద,పేద కుటుంబాల వారికి అన్ని వర్గాల వారికి…

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం సమావేశానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ

కొత్తగూడెం, మన ప్రహజాపక్షం :కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ పీవీకే 5 గని ఆవరణలో జరిగిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశానికి ఆ సంఘం గౌరవాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అగ్రికల్చర్ మరియు రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ అయినటువంటి సభావత్ రాములు నాయక్ హైదరాబాదు నుంచి వచ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బద్రాద్రి కొత్తగూడెం, మన ప్రజాపక్షం :ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది. కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సెల్ఫీల కోసం…

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన బొడ్డు ఐశ్వర్య (17) అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ పేరుతో అజయ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 24న కాలేజీ ఫంక్షన్‌లో అజయ్ ఆమెను కొట్టాడని, దీంతో మనస్తాపం…

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.…

అధైర్య పడొద్దు అండగా నేనుంటా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి

ఊర్కొండ, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో రాచాలపల్లి కాల్య తాండకి చెందిన పాత్లవత్ శ్రీను నాయక్ నిన్న రాత్రి ఊరుకొండ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఊరుకోండ మండల నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు, నాగర్…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి

మిడ్జిల్, మన ప్రజాపక్షం :నిరుపేద కుటుంబానికి అండగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంపంగి రాఘవేందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఇట్టి విషయం బిజెపి పార్టీ మిడ్జిల్ మండల కార్యదర్శి నరేష్…