Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన గర్భిణి

కల్వకుర్తి, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోవడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విరటి అంజలి అనే మహిళా డెలివరీ సమయం 14 రోజులు…

దేవరకద్ర నియోజకవర్గ  ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు

భూత్పూర్, మన ప్రజాపక్షం :దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రం, పట్టణ, పరిసర గ్రామ ప్రాంతాల వారికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ విజయదశమి అందరికీ విజయం చేకూర్చాలని,కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు చేపట్టిన…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మక్తల్, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అద్వర్యంలో  మహాత్మాగాంధి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ … మన జాతిపిత మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉప్పు…

గాంధీజీ కి ఘన నివాళులు

నారాయణపేట, మన ప్రజాపక్షం :భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆర్డీఓ రామచంద్రనాయక్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ  మాట్లాడుతూ గాంధీజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అహింసా మార్గంలో బ్రిటిష్ వారితో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం…

గాంధీ జయంతి రోజు వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణి చేసిన టిపిటిఎఫ్ సభ్యులు

అచ్చంపేట, మన ప్రజాపక్షం :అచ్చంపేట వినాయకనగర్ లో గల ఎస్.ఏ.వి గుప్త ఓల్డ్ ఏజ్ హోమ్ లో గల వృద్ధులకు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా & అచ్చంపేట డివిజన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేయడం జరిగిందని,అనంతరం మహాత్మ గాంధీ విగ్రహానికి…

సొంత నిధులతో గ్రామానికి బస్టాండ్ నిర్మాణం

• పలువురు ప్రశంసలు తాడూరు, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఎట్టిదర్పల్లి గ్రామంలో కౌకుంట్ల రమేష్ గౌడ్ తన సొంత ఖర్చుతో గ్రామానికి నూతన బస్టాండ్ నిర్మించారు. గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ పనులు పూర్తయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ బస్టాండ్ ఏర్పాటు చేశారు.…

గాంధీజీ కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం కృషి చేద్దాం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా మున్సిపల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ సత్యం, అహింస మానవతా విలువలకు మూలాధారం అని, ఈ సిద్ధాంతాలను పాటిస్తే సమాజంలో మార్పు తప్పక…

ఎమ్మెల్యే కోరం కనకయ్యకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన బయ్యారం మండలం కాంగ్రెస్ నాయకులు

బయ్యారం, మన ప్రజాపక్షం :మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాంగ్రెస్ నాయకులు విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా ఇల్లందు శాసనసభ సభ్యులు కోరం కనకయ్యని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు సంఘం అధ్యక్షులు పోలేబోయిన వెంకటేశ్వర్లు,మాజీ ఎంపిటిసి సనప సోమేశ్,మండల కాంగ్రెస్ నాయకులు కారం భాస్కర్,తొట్టి అశోక్,దూదిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

భూత్పూర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

భూత్పూర్, మన ప్రజాపక్షం :మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గల మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో…

ఎంఅర్పిఎస్ కందనూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా టైగర్ రాజు మాదిగ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ఎంఆర్పిఎస్ వ్వవస్థాపక జాతీయ అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లా కమిటీల నియామకం చేపట్టారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా జిల్లాలోని ఊర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామానికి చెందిన టైగర్ రాజు మాదిగను నియమించినట్టు నాగర్ కర్నూల్ జిల్లా…