Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

ఈవీఎం గోదాము తనిఖీ, భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరు పరిశీలించిన కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :గురువారం ఈవీఎంలను భద్రపరిచిన గోదామును విస్తృతంగా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, గోదాములో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలను సమీక్షించారు. కలెక్టర్ సాంకేతిక సిబ్బందితో మాట్లాడి, యంత్రాల నిర్వహణ విధానం, రికార్డు నిర్వహణ,…

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ‘ముగ్గురు పిల్లల’ నిబంధన

హైదరాబాద్, మన ప్రజాపక్షం :తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులకు ‘ముగ్గురు పిల్లల’ నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను తొలగించినా, తెలంగాణలో మాత్రం…

సందిగ్ధతల నడుమ నేడు విడుదల కానున్న స్థానిక సంస్థల నోటిఫికేషన్.!

మన ప్రజాపక్షం డెస్క్ :మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఉదయం 10.30 గంటలకు విడుదల కానుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్న రిటర్నింగ్ అధికారులు. అయితే ఈ నెల 23న తొలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించి, ఇదే నెల 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ,…

ప్రమాద కరంగా మారిన లో వంతెన బ్రిడ్జి

కుంటాల, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబ(బి )నుండి కుంటాలకు పోయేమా ప్రధాన రహాదారి మధ్య మార్గంలో ఈ బ్రిడ్జి ప్రమాధానికి గురైనా గాని పట్టించుకోని అధికారులు. ఈ రహదారి మార్గంలో రోజుకు వందల వాహనాలు ప్రయత్నిస్తుంటాయి. ఎగువన ఉన్న చెరువు నీరు వచ్చిందంటే దాటలేని పరిస్థితి ఉంది ఈ రోడ్డు మార్గంలో…

బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

నిర్మల్, మన ప్రజాపక్షం :మంగళవారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో అమలు చేస్తున్న బాలశక్తి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ మొదటి దశలో భాగంగా జిల్లాలోని కేజీబీవీలలో విజయవంతంగా బాలశక్తి కార్యక్రమాన్ని అమలుపరిచామని అన్నారు. అదేవిధంగా జెడ్పీ పాఠశాలల్లో రెండో దశలో…

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎన్జిఓస్

నిర్మల్, మన ప్రజాపక్షం :మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సభ్యులందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సమన్వయంతో, నిబద్ధతతో పని చేసి ప్రజా సేవలో ఆదర్శంగా…

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ ఆగ్రహం

హైదరాబాద్, మన ప్రజాపక్షం :మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను పొన్నం ప్రభాకర్ “దున్నపోతు” అని సంబోధించడం దారుణమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ ఖండించకపోగా,…

పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

హైదరాబాద్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు దాఖలైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.సహచర మంత్రి అన్న…

ఆదివాసి మహిళపై పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి అత్యాచారయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీలోని సోయంగంగుల గూడెంలో ఈనెల 03వ తారీకు శుక్రవారం రాత్రి సమయంలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి ఆదివాసి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కేటీపీఎస్ ఉద్యోగిపై 04 వ తారీఖు శనివారం బాధితురాలు తరపున స్థానిక ములకలపల్లి పోలీస్ స్టేషన్లో…

అంబరాన్నంటిన దసరా సంబురం భక్తిశ్రద్ధలతో శమీ పూజ కార్యక్రమం

సూర్యాపేట, మన ప్రజాపక్షం :చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా సంబరాలు శనివారం జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు సొంత ఇళ్లకు తరలి రావడంతో గ్రామాలన్నీ కళకళలాడాయి. ఈ సందర్భంగా ఆయుధపూజ, నూతన వాహన పూజలు, చిన్నారుల పటాకుల మోతలు, పిండివంటల గుమగుమలు కుటుంబ సభ్యుల బంధువుల…