పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలోని పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ప్రతీ ఒక్కరూ సమయానికి హాజరై,…

