Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

మేదరి కులస్తులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూరినేని కిషన్ మాట్లాడుతూ మహేంద్ర మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, వెదురు బొంగు ఉచిత సరఫరా చెయ్యాలని కోరారు. తమ కులానికి ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, టైగర్ జోన్ లో వెదురు పెంపకం చేపట్టి…

అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్లో నల్ల జెండాలతో ప్రదర్శన భాగా హాజరైన విలేకరులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఐజేయు నాయకులు ఖమ్మం, మన ప్రజాపక్షం ప్రతినిధి : జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులపై ఖమ్మం జిల్లా జర్నలిస్టులు గళమెత్తారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ జిల్లా బ్యూరో…

మానవత్వం చాటిన రాజీ రెడ్డి

Raji Reddy, who showed humanity

నర్సాపూర్, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా సిబ్బందికి అనుకోకుండా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచరులు స్పందించి వారిని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ…

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 5000 జరిమాన

Accused sentenced to 20 years rigorous imprisonment and fined Rs 5000 in rape case of minor girl

మెదక్, మన ప్రజాపక్షం : మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక సంఘటనలో కేవలం ఏడేళ్ల చిన్నారిపై దారుణమైన లైంగిక దాడి చేసిన నేరస్తుడు థలారి మోహన్‌కు కోర్టు అత్యంత కఠినమైన శిక్ష విధించింది. ఈ తీర్పు చిన్నారికి న్యాయం చేయడమే కాకుండా, సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని…

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Krishnashtami celebrations in full swing

సూర్యపేట, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సింహమాసంలో అష్టమి రోహిణి నక్షత్ర యుక్తముగా నిర్వహించబడే శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు, ఆండాళ్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.…

యువత చెడు వ్యసనాలకు దూరంగ ఉండాలి

Youth should stay away from bad habits.

సూర్యాపేట, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రసన్న కుమార్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం…

నేటి విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం

Today's students need digital education

కోదాడ, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 25 లక్షల డిఎంఎఫ్టి నిధులతో కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ కంప్యూటర్ ల్యాబ్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠ్యాంశాల…

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Public service applications should be resolved quickly.

నిర్మల్, మన ప్రజాపక్షం ప్రతినిధి : సోమవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించి వెంటనే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి…

హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం

– కనీస ధర ఎకరా రూ.101 కోట్లు హైదరాబాద్, మన ప్రజాపక్షం : తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా ప్రకటించి అందరి దృష్టిని…

స్టేషన్ ఘన్ పూర్ లో భగ్గుమన్న రాజకీయాలు.. రాజయ్య గృహనిర్బంధం

స్టేషన్ ఘన్ పూర్, మన ప్రజాపక్షం : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోరుకు సిద్ధమైన మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర…