Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

నకిరేకల్, మన ప్రజాపక్షం :పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది అని గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నాడు చిట్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎంపిఎల్ స్టీల్ ఇండస్ట్రీ వారు ఏర్పాటు చేసిన…

ఘనంగా పోషణ మాసం, సెప్టెంబర్ -2025

సూర్యాపేట, మన ప్రజాపక్షం :మనం తీకునే ఆహారంలో నూనెలు,చెక్కరలు అలాగే ఉప్పు సరిపోను మోతాదులో- ఉపయోగించటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పిల్లలు, కిషోర్ బాలికలు, గర్భిణీలు అలాగే బాలింతలకు సూచించారు. పోషణ మాసం – 2025 కార్యక్రమంలో భాగంగా పోషకహార లోపం, ఒబేసిటీ గురించి సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్…

క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

జనగామ, మన ప్రజాపక్షం :గురువారం కలెక్టర్ కార్యాలయంలో క్రిస్టియన్ ప్రజల సమస్యలపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)బెన్ షాలోమ్ లతో కలిసి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ పోస్టర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఎస్పీ గైక్వాడ్ పేరుతో నకిలీ ఫేసుబుక్ ఐడి క్రియేట్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు నకిలి ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేశారని ఎస్పీ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

డ్రగ్స్ నీ నివారించడానికి విద్యార్థులే సైనికుల్లా ముందుకు రావాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా కేద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కళాశాల విద్యార్థులతో జరిగిన ఈ సమావేశంలో అధికారులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే…

ఆరోగ్య వైద్య మరియు వ్యాధి నిర్దారణ పరీక్ష క్యాంప్ కు విశేష స్పందన

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : శ్రీ అక్షర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు అక్షర ఇనిస్టి ట్యూట్ అఫ్ మెడికల్ టెక్నాలజీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ మరియు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం ద్వారా 152 మందికి వైద్య…

అంబేద్కర్ కళాభవన్ పై విచారణ చేపట్టిన అధికారులు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్దు కళాభవనము ముద్దు అనే అంశాన్ని గత మూడు నెలల నుండి ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు విచారణకు రావడం జరిగింది. (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ) శివేంద్ర ప్రతాప్, అర్బన్…

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా పూర్తి చేయించాలి

జనగామ, మన ప్రజాపక్షం :గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ప్రగతి సాధించాలన్నారు. జిల్లాలో 28,975 ఇందిరమ్మ ఇండ్లు చేపట్టడం జరిగిందన్నారు.…

విద్యతోనే ఉత్తమ భవిష్యత్

జనగామ, మన ప్రజాపక్షం: జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్, డీఈఓ పింకేష్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ లైబ్రరీ ని సందర్శించి బుక్స్ ను పరిశీలించారు. ఏ విధమైన పుస్తకాలు ఇష్టం అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలోని పుస్తకాలు సెలవుల్లో పిల్లలకు…

సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని అన్నాసాగర్ గ్రామంలో గల సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో సెప్టెంబర్ 20వ తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పండుగలలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగను పురస్కరించుకొని విజయదశమి కన్నా ముందుగా…