Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ,మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం న్యాయమైన మద్దతు…

ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :2002, 2025 ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై అధికారులు మరియు సంబంధిత శాఖలతో సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని…

తూడుకుర్తి గ్రామంలో అనధికార లే అవుట్ పై చర్యలు తీసుకోవాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో తల్పునూర్ రోడ్డుకు,బీరప్ప గుడి ముందు సర్వే.నం. 823 లో, విస్తీర్ణం అందాద 1.20 గుంటల్లో పర్మిషన్ లేకుండా అనధికార వెంచర్ చేశారని బిఎస్పీ పార్టీ మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృధ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ…

రైతులకు అండగా ప్రభుత్వం ఉంది

జనగామ, మన ప్రజాపక్షం :జిల్లాలోని రైతులకు రెండవ పంటకు సాగు నీరు, యూరియా కొరత లేకుండా అందిస్తామని నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మనందరం హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేయాలనీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో నీటిపారుదల పనులు, యూరియా…

బంజారాల ఆత్మగౌరవ నిరసన సభకు తరలిన బంజార నాయకులు

జనగామ, మన ప్రజాపక్షం : ఎస్టీ జాబితా నుండి లంబాడిలను తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు నిరసనగా హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర ఎల్-జెయేసి ఆధ్వర్యంలో లంబాడిలా ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో లంబాడిలు వలసవాదులు కాదు మూలవాసులం అని…

జిల్లాస్థాయి టిఎల్ఎం మేళా

జనగామ, మన ప్రజాపక్షం: స్థానిక సాయిరాం కన్వెన్షన్ నందు 12 మండలాలకు చెందిన మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుచుకున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు జిల్లా స్థాయిలో వాటిని ఎగ్జిబిట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ హాజరయ్యారు. టిఎల్ఎమ్ ఎగ్జిబిట్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు,…

నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

జనగామ, మన ప్రజాపక్షం: నిరుపేదలకు వైద్య సేవలు అందించడం పట్ల డాక్టర్లు బాధ్యత యుతంగా వ్యవహారించాలని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. ఓబుల్కేశ్వపూర్ పీహెచ్సి ని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఆకస్మిక తనికి చేశారు. ముందుగా డ్యూటీ డాక్టర్ల రిజిస్టర్, ఒపీ, ఇన్ పేషంట్ తదితర రిజిస్టర్ లను పరిశీలించారు. స్వస్థ నారీ…

తెలంగాణలో 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు

తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం 12,452 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు…

బతుకమ్మ పండుగలో ఆకాశం నుంచి పూల వర్షం

బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తారీఖున గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మార్క చిహ్నం నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ ర్యాలీ సమయంలో హెలికాఫ్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం…