Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

సంక్షేమ పథకాలకు అర్హులైన క్రైస్తవ మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలి

నిర్మల్, మన ప్రజాపక్షం :శుక్రవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని క్రైస్తవులు అభివృద్ధి సాధించాలని అన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో చర్చి నిర్మాణాల కోసం…

దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం :రానున్న దుర్గాదేవి మరియు శారదా దేవి నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించడం…

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టాలి

నిర్మల్, మన ప్రజాపక్షం :శుక్రవారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ హైదరాబాదు నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్ల తొలగింపు కు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్…

ప్రతి విద్యార్థి బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలి

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా సొన్ మండలం వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలశక్తి కార్యక్రమంలో భాగంగా బ్యాంకింగ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం మాట్లాడుతూ జిల్లాలో బాలశక్తి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, వాటిలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యార్థులు రోజువారీ బ్యాంకు…

భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై అత్యవసర మరమ్మత్తులు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో ఇటీవలి కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్, ఆర్ & బి (రోడ్స్ & బిల్డింగ్స్) శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాలు మాండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి కలిసే రహదారులు గుంతలు పడటంతో, రవాణా అంతరాయం ఏర్పడింది. ప్రజలు రోజువారీ ప్రయాణంలో ఇబ్బందులు…

విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన న్యాయవాదులు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్ష : బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో న్యాయవాది సాయికుమార్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాది సాయికుమార్…

జిల్లా షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీం మరియు ఏహెచ్టియూ టీం ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో ఈవిటిజింగ్ , పోక్సో చట్టం మరియు ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ మ్యారేజ్…

ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ పట్టణంలోని దేశి ఇటిక్యాల లో గల బస్తీ దవాఖాన ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కలెక్టర్ బస్తీ దవాఖానను ఆకస్మికంగా…

నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి…

తహశీల్దార్లు ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పని చేయాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ పి అమరేందర్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓ లతో,20 మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ప్రభుత్వ భూముల పరిరక్షణ,అసైన్డ్ భూముల, భూదాన్ భూముల పరిరక్షణ,…