Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆల్మట్టి కడితే కృష్ణ…

శ్రీ కాకతీయ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ కాకతీయ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరితరాణి మాట్లాడుతూ మన దేశం ఆచారాలకు, సాంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు. ఈ…

కేఏ పాల్‌పై లైగింక వేధింపుల కేసు నమోదు

కేఏ పాల్‌ కంపెనీలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి ఆరోపించింది. అయితే ఆ బాధితురాలు ఆధారాలను వాట్సప్ ద్వారా షీ టీంకు పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు.

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సస్పెండ్

జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ పర్యవేక్షణలో విఫలం మరియు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్‌రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలి

మెదక్, మన ప్రజాపక్షం :వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని  అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్ వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం…

చిలిపిచెడ్ మండల బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

చిలిపిచేడ్, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షులు అజ్జమర్రి నగేష్, మండల ప్రధాన కార్యదర్శులు…

జాతీయ రహదారుల నిర్మాణాలు రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం

నిర్మల్, మన ప్రజాపక్షం :శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు, భూసేకరణ సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, నేషనల్ హైవేస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్…

నారాయణపేట జిల్లా అండర్ -14, అండర్ -17 క్రికెట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక

నారాయణపేట, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలోని మిని స్టేడియంలో నారాయణపేట జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్ -14 బాలురు, అండర్ – 17 బాలురు, బాలికల విభాగంలో క్రికెట్ క్రీడలో క్రీడాకారుల ఎంపిక డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి శెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రక్రియలో మండల…

బతుకమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ ఆడపడుచులకు అందరికి ఇవ్వాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇస్తాం అంటే కుదరదు అని ఆయన అన్నారు. బతుకమ్మ చీరలను ప్రతి ఆడపడుచుకు తక్షణమే అందించాలని అన్నారు. నారాయణ పేట జిల్లాలో…