Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

పుట్టిన రోజున ఘనంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బియ్యం పంపిణీ

పెద్దపల్లి, మన ప్రజాపక్షం :పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దల్లి మాజీ కార్పొరేటర్, న్యాయవాది తేజస్విని ప్రకాష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కిడ్నీ రోగులకు బియ్యం పంపిణీ, అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి ప్రకాష్ మాట్లాడుతూ పుట్టినరోజు అంటే కేవలం…

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 13వ వర్ధంతి

బైంసా, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 13వ వర్ధంతిపద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 13వ వర్థంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేర్చే దిశగా…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22 సోమవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ప్రజావాణి మళ్లీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పష్టం చేశారు. అత్యవసర సమస్యలపై…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

• జిల్లా కలెక్టర్ నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప…

నిర్మల్ జిల్లాలో మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల ఆదేశాల ప్రకారం నిర్మల్ డివిజన్ పరిధిలో మైనర్లు డ్రైవింగ్‌ చేసిన చిన్నారులను గుర్తించి వారు నడుపుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారులపై అప్రమత్తత లేకుండా చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు…

జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జరిగే ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ఉత్సవాలను…

పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్

హనుమకొండ, మన ప్రజాపక్షం :రూ.4 కోట్ల బిల్లులు ఇవ్వడం లేదని హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తాళం వేసాడు. అయితే ఏడాది క్రితం కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుండి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవ కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో ఈ…

ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రజల నాయకుడు

తండా వాసులు ఊర్కొండ, మన ప్రజాపక్షం :ఎన్ని ప్రభుత్వాలు మారినా గ్రామ పంచాయతీలకు దూరంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని తండాలు కూడా అభివృద్ధి చెందాలని వర్షాకాలంలో గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను బాగుచేయాలనే గొప్ప సంకల్పంతో తండాలకు కూడా రోడ్డు సౌకర్యాలు ఉండాలని సొంత జెసీబీతో ఆదివారం నాడు బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్…

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘనాథ్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని…