Month September 2025

జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి రమాకాంత్ ప్రిన్సిపల్  డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై విద్యార్థులను ఉద్దేశించి…

నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకరే తేలుస్తారు

హనుమకొండ, మన ప్రజాపక్షం : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో అసెంబ్లీ స్పీకర్ చెప్పాలని వ్యాఖ్యానించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి “మీరు ఏ పార్టీలో ఉన్నారు?” అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.కడియం మాట్లాడుతూ, “ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు.…

సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో మరో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్, మన ప్రజాపక్షం :తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిధుల దుర్వినియోగం కేసులో తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితులందరూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందినవారని పోలీసులు తెలిపారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ వెంకటేశ్వర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,…

తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రక్తదానం

నారాయణపేట, మన ప్రజాపక్షం :పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన తెలంగాణ పోరాట యోధులను స్మరించుకుంటూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ అమరవీరులు మనందరికీ స్ఫూర్తిదాయకమని అట్లాంటి…

కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్

నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట మండలం కోటకొండ గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్తు అభియాన్ మెగా హెల్త్ క్యాంపు క్యాంపును ప్రారంభించారు. నారాయణపేట ఎంపీడీవో సుదర్శన్, మెడికల్ ఆఫీసర్ ప్రతిభా భారతి మాజీ సర్పంచ్ జయలక్ష్మి, ఎంపిటిసి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి చాణిక్య రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు…

దళిత బహుజన మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మఖ్తల్, మన ప్రజాపక్షం :మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, మున్సిపల్ మధ్యగల చౌరస్తాకు పెరియార్ పేరును పెట్టగా అట్టి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ తన కుటీల బుద్ధితో దళిత బహుజన నాయకుడు భారతదేశ ఆధునిక సోక్రటీస్ పెరియర్ రామస్వామి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిని నిన్న మక్తల్ లోని అన్ని సోషల్ మీడియా…

ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :2002, 2025 ఓటరు జాబితాల సరి పోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి

నారాయణపేట, మన ప్రజపక్షం :తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజు హైదరాబాదులో ప్రజా దర్బార్ ప్రజావాణిలో విన్నవించేందుకు బయలుదేరుతున్న అంగన్వాడీ యూనియన్ నాయకులను ఇంటి దగ్గరనే అరెస్టు చేసి ప్రభుత్వం నిర్బంధము ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సి ఆర్ గోవింద్ రాజ్ విమర్శించారు. మక్తల్ పట్టణ టౌన్ లో ఎన్.…

వసతి గృహాల్లో టాయిలెట్లు కట్టించలేని మీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా?

నారాయణపేట, మన ప్రజాపక్షం :ప్రభుత్వ వసతి గృహాల్లో కనీసం విద్యార్థులకు టాయిలెట్లు కట్టించలేని కాంగ్రెస్ నాయకులకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేట పట్టణ కేంద్రంలోని ఎర్రగుట్ట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో…

మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

ఊర్కొండ, మన ప్రజాపక్షం :సేవాపక్షంలో భాగంగా శుక్రవారం ఊర్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో 76 మంది రక్తదానం చేసినట్టు ఆయన తెలిపారు. రక్తదానం…