Month September 2025

యుపిఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మద్దూరు, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మద్దూరు కేంద్రంలోని యుపిఎస్ పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని  ప్రధానోపాధ్యాయులు కె. పద్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పూలను,…

శరన్నవరాత్రి ఉత్సవాల కొరకు  పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నిర్మల్, మన ప్రజాపక్షం : నిర్మల్ జిల్లా  బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో నేటి నుండి ప్రారంభం కానున్న  శరన్నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం పోలీసు అధికారులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల కాలంలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న కారణంగా ట్రాఫిక్ రద్దీ…

మారేపల్లి సురేందర్ రెడ్డిని కలిసిన అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభావనం ఆవరణలో  ఉర్దూఘర్ వద్దు కలభవన్ ముద్దు ఈ స్థలం రక్షిo చుకొందాం! అనే ఈ అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ కమిటీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ, బీసీ దళిత బహుజన ప్రజా సంఘాల  ప్రతినిధులుఅందరు ముక్త…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎస్సి,ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు

కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సిసి రోడ్డు పనులకు జిల్లా ఎస్సి, ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి…

అంజిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

మఖ్తతల్, మన ప్రజాపక్షం :ఏబీవీపీ నగర అధ్యక్షుడు అంజి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ సంఘం నాయకులు శనివారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో మఖ్తల్ మున్సిపాలిటీ నుండి జాతీయ రహదారి వైపు వెళ్లే దారికి గతంలో భగత్ సింగ్…

స్వచ్చంద సంస్థల నూతన & పాత రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : 2025 – 2026 సంవత్సరానికి గాను జిల్లాలో నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థల నూతన మరియు పాత సంస్థల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొరకు పలు ధ్రువపత్రాలను అర్హత కలిగిన వారు జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా…

మహిళలను కోటీశ్వరులను చేస్తాం

ఎమ్మెల్యే యెన్నెం మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : మహిళలను కోటీశ్వరులను చేస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీ 20 వార్డులో   22 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణను పూర్తి చేస్తాం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : రాష్ట్రంలో కోనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల…

హోంగార్డ్స్ కు ఉలెన్ జెర్సీ & రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 117 మంది హోంగార్డ్స్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉలెన్ జెర్సీ మరియు రైన్ కోట్స్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని…

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెల్పిన డీఇఓ రమేష్ కుమార్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి లయబద్ధంగా బతుకమ్మను సాంప్రదాయ పద్ధతిలో ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరైనారు. డిఇఓ…