Month September 2025

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

• జిల్లా కలెక్టర్ నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప…

నిర్మల్ జిల్లాలో మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల ఆదేశాల ప్రకారం నిర్మల్ డివిజన్ పరిధిలో మైనర్లు డ్రైవింగ్‌ చేసిన చిన్నారులను గుర్తించి వారు నడుపుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారులపై అప్రమత్తత లేకుండా చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు…

జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జరిగే ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ఉత్సవాలను…

పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్

హనుమకొండ, మన ప్రజాపక్షం :రూ.4 కోట్ల బిల్లులు ఇవ్వడం లేదని హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తాళం వేసాడు. అయితే ఏడాది క్రితం కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుండి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవ కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో ఈ…

ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రజల నాయకుడు

తండా వాసులు ఊర్కొండ, మన ప్రజాపక్షం :ఎన్ని ప్రభుత్వాలు మారినా గ్రామ పంచాయతీలకు దూరంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని తండాలు కూడా అభివృద్ధి చెందాలని వర్షాకాలంలో గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను బాగుచేయాలనే గొప్ప సంకల్పంతో తండాలకు కూడా రోడ్డు సౌకర్యాలు ఉండాలని సొంత జెసీబీతో ఆదివారం నాడు బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్…

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘనాథ్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని…

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆల్మట్టి కడితే కృష్ణ…

శ్రీ కాకతీయ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ కాకతీయ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరితరాణి మాట్లాడుతూ మన దేశం ఆచారాలకు, సాంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు. ఈ…

కేఏ పాల్‌పై లైగింక వేధింపుల కేసు నమోదు

కేఏ పాల్‌ కంపెనీలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి ఆరోపించింది. అయితే ఆ బాధితురాలు ఆధారాలను వాట్సప్ ద్వారా షీ టీంకు పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు.