Month September 2025

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Krishnashtami celebrations in full swing

సూర్యపేట, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సింహమాసంలో అష్టమి రోహిణి నక్షత్ర యుక్తముగా నిర్వహించబడే శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు, ఆండాళ్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.…

యువత చెడు వ్యసనాలకు దూరంగ ఉండాలి

Youth should stay away from bad habits.

సూర్యాపేట, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రసన్న కుమార్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం…

నేటి విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం

Today's students need digital education

కోదాడ, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 25 లక్షల డిఎంఎఫ్టి నిధులతో కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ కంప్యూటర్ ల్యాబ్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠ్యాంశాల…

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Public service applications should be resolved quickly.

నిర్మల్, మన ప్రజాపక్షం ప్రతినిధి : సోమవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించి వెంటనే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి…

హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం

– కనీస ధర ఎకరా రూ.101 కోట్లు హైదరాబాద్, మన ప్రజాపక్షం : తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా ప్రకటించి అందరి దృష్టిని…

స్టేషన్ ఘన్ పూర్ లో భగ్గుమన్న రాజకీయాలు.. రాజయ్య గృహనిర్బంధం

స్టేషన్ ఘన్ పూర్, మన ప్రజాపక్షం : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోరుకు సిద్ధమైన మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర…

పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలోని పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, ప్రతీ ఒక్కరూ సమయానికి హాజరై,…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సోమవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో…