Month September 2025

రేవంత్ రెడ్డితో బ్రిటన్ హై కమిషనర్ భేటీ

హైదరాబాద్, మన ప్రజాపక్షం : తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే ‘చెవెనింగ్ స్కాలర్‌షిప్స్‌’ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ఈ…

పార్టీ మారుతున్నారనే ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన

హైదరాబాద్, మన ప్రజాపక్షం : తాను పార్టీ మారుతున్నట్లు, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఊహాగానాలన్నింటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై…

అద్దె చెల్లించలేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం

నిజామాబాద్, మన ప్రజాపక్షం : నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో గురువారం ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దె చెల్లించని కారణంగా తాళం వేశారు. కార్యాలయానికి 36 నెలలుగా అద్దె బకాయి ఉన్నప్పటికీ, ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదని భవన యజమాని ఆరోపిస్తున్నారు. గత మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని కార్యాలయానికి తాళం వేశారు.నెలకు…

శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం

కేరళ, మన ప్రజాపక్షం : ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీగా బంగారం గల్లంతైన ఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు…

బిజెపి రాష్ట్ర నాయకులు ఎంజెఆర్ ఆధ్వర్యంలో నేడే రక్తదాన శిబిరం

ఊర్కొండ, మన ప్రజాపక్షం : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర…

అంబేద్కర్ కళాభవన్ పై విచారణ చేపట్టిన అధికారులు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్దు కళాభవనము ముద్దు అనే అంశాన్ని గత మూడు నెలల నుండి ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు విచారణకు రావడం జరిగింది. (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ) శివేంద్ర ప్రతాప్, అర్బన్…

మేదరి కులస్తులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూరినేని కిషన్ మాట్లాడుతూ మహేంద్ర మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, వెదురు బొంగు ఉచిత సరఫరా చెయ్యాలని కోరారు. తమ కులానికి ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, టైగర్ జోన్ లో వెదురు పెంపకం చేపట్టి…

అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

అక్రమ కేసులపై జర్నలిస్టుల నిరసన

టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్లో నల్ల జెండాలతో ప్రదర్శన భాగా హాజరైన విలేకరులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఐజేయు నాయకులు ఖమ్మం, మన ప్రజాపక్షం ప్రతినిధి : జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులపై ఖమ్మం జిల్లా జర్నలిస్టులు గళమెత్తారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ జిల్లా బ్యూరో…

మానవత్వం చాటిన రాజీ రెడ్డి

Raji Reddy, who showed humanity

నర్సాపూర్, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా సిబ్బందికి అనుకోకుండా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచరులు స్పందించి వారిని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ…

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 5000 జరిమాన

Accused sentenced to 20 years rigorous imprisonment and fined Rs 5000 in rape case of minor girl

మెదక్, మన ప్రజాపక్షం : మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక సంఘటనలో కేవలం ఏడేళ్ల చిన్నారిపై దారుణమైన లైంగిక దాడి చేసిన నేరస్తుడు థలారి మోహన్‌కు కోర్టు అత్యంత కఠినమైన శిక్ష విధించింది. ఈ తీర్పు చిన్నారికి న్యాయం చేయడమే కాకుండా, సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని…