Month September 2025

డ్రగ్స్ నీ నివారించడానికి విద్యార్థులే సైనికుల్లా ముందుకు రావాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా కేద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కళాశాల విద్యార్థులతో జరిగిన ఈ సమావేశంలో అధికారులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే…

ఆరోగ్య వైద్య మరియు వ్యాధి నిర్దారణ పరీక్ష క్యాంప్ కు విశేష స్పందన

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : శ్రీ అక్షర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు అక్షర ఇనిస్టి ట్యూట్ అఫ్ మెడికల్ టెక్నాలజీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ మరియు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం ద్వారా 152 మందికి వైద్య…

అంబేద్కర్ కళాభవన్ పై విచారణ చేపట్టిన అధికారులు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్దు కళాభవనము ముద్దు అనే అంశాన్ని గత మూడు నెలల నుండి ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు విచారణకు రావడం జరిగింది. (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ) శివేంద్ర ప్రతాప్, అర్బన్…

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా పూర్తి చేయించాలి

జనగామ, మన ప్రజాపక్షం :గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ప్రగతి సాధించాలన్నారు. జిల్లాలో 28,975 ఇందిరమ్మ ఇండ్లు చేపట్టడం జరిగిందన్నారు.…

విద్యతోనే ఉత్తమ భవిష్యత్

జనగామ, మన ప్రజాపక్షం: జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్, డీఈఓ పింకేష్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ లైబ్రరీ ని సందర్శించి బుక్స్ ను పరిశీలించారు. ఏ విధమైన పుస్తకాలు ఇష్టం అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలోని పుస్తకాలు సెలవుల్లో పిల్లలకు…

సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని అన్నాసాగర్ గ్రామంలో గల సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో సెప్టెంబర్ 20వ తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పండుగలలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగను పురస్కరించుకొని విజయదశమి కన్నా ముందుగా…

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని, అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టిఎల్ఎం ఒక దిక్సూచిగా పనిచేసి, కొత్త ఆవిష్కరణలకు నాంది పడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లిటిల్…

మత్తు కాదు…భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇవ్వాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :విద్యార్థులు మత్తుకు కాదు, భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, యువతకు పిలుపునిచ్చారు. నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన…

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

గద్వాల, మన ప్రజాపక్షం : పొలంలో మిరప, పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గద్వాల జిల్లా గట్టు ఎస్ఐ, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు బస్వాపురం…

పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. శీను అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో…