Month September 2025

తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి…..నేరుగా ఎస్ఐ…

సౌదీ, పాక్ మధ్య రక్షణ ఒప్పందం

అణ్వాయుధ దేశం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియాకు మధ్య బుధవారం ఒక పరస్పర భద్రతా ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఈ భద్రతా ఒప్పందం కుదిరింది గత కొన్ని నెలల క్రితమే, భారత్‌తో పాకిస్తాన్‌ సైనిక ఘర్షణకు తలపడింది ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ఒప్పందం కేవలం…

బతుకమ్మ పాటల పుస్తకం ఆవిష్కరణ

సూర్యాపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్దపండుగ బతుకమ్మ పండుగ అని శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై శ్రీ వాసవి సేవాసమితి జిల్లా గౌరవ అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా సభ్యులతో కలిసి…

మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు

తన అటవీ శాఖ అధికారులతో వివేక్ భేటీపై సీఎంవోకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తనకు సమాచారం ఇవ్వకుండా తన అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2-3 రోజుల క్రితం ఈ సమావేశం…

గంజాయి మత్తులో ఖైదీల వీరంగం

సంగారెడ్డి, మన ప్రజాపక్షం : సంగారెడ్డి జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలు అయిన ఇద్దరు వ్యక్తులు జైలులో గంజాయి దొరకగా దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయత్నం చేసి జైలు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మానియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..…

మెడికల్ కాలేజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి

సూర్యాపేట, మన ప్రజాపక్షం :సూర్యాపేట ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలల నుండి వేతనాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద మూడు రోజులుగా దీక్షలు…

పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

నకిరేకల్, మన ప్రజాపక్షం :పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది అని గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నాడు చిట్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎంపిఎల్ స్టీల్ ఇండస్ట్రీ వారు ఏర్పాటు చేసిన…

ఘనంగా పోషణ మాసం, సెప్టెంబర్ -2025

సూర్యాపేట, మన ప్రజాపక్షం :మనం తీకునే ఆహారంలో నూనెలు,చెక్కరలు అలాగే ఉప్పు సరిపోను మోతాదులో- ఉపయోగించటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పిల్లలు, కిషోర్ బాలికలు, గర్భిణీలు అలాగే బాలింతలకు సూచించారు. పోషణ మాసం – 2025 కార్యక్రమంలో భాగంగా పోషకహార లోపం, ఒబేసిటీ గురించి సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్…

క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

జనగామ, మన ప్రజాపక్షం :గురువారం కలెక్టర్ కార్యాలయంలో క్రిస్టియన్ ప్రజల సమస్యలపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)బెన్ షాలోమ్ లతో కలిసి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ పోస్టర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఎస్పీ గైక్వాడ్ పేరుతో నకిలీ ఫేసుబుక్ ఐడి క్రియేట్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు నకిలి ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేశారని ఎస్పీ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…